Home » SBI customers
మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన రెండు కీలక విషయాలు ఉన్నాయి. ఈ మేరకు తన కస్టమర్లను ఎస్బీఐ అలర్ట్ చేసింది..
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ నెంబర్ల విషయంలో జర జాగ్రత్త.. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఇదే విషయంలో హెచ్చరిస్తోంది.
ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. రెప్పపాటులో సైబర్ క్రిమినల్స్ డబ్బు దోచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ
దేశీయ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ఎస్బీఐ తమ మూడు రకాల డిపాజిట్ పథకాలను ఆఫర్ చేస్తోంది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో. డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్న
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. పలు సేవలకు అంతరాయం కలగనుందని తెలిపింది. సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు ఆన్
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. వారికి హెచ్చరిక పంపింది. మీ ఫోన్
SBI Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది. ”జూలై 16 �
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లను సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. OTP స్కామ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
భారత్ లో పెరుగుతున్న COVID కేసుల మధ్య డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడంతో, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు ఎస్బిఐ తన వినియోగదారులను సైబర్ నేరగాళ్ల నుండి