Scale

    మీ టెక్నాలజీ…మా టాలెంట్ : భారత్ లో పెట్టుబడులు పెట్టండి…ప్రపంచాన్ని మార్చేద్దాం

    September 25, 2019 / 01:45 PM IST

    అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-25,2019) న్యూయార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మాజీ మేయర్ మిచెల్ బ్లూమ్ బర్గ్ తో సమావేశమయ్యారు. మిచెల్ తో భేటీ అనంతరం బ్లూమ్ బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో పాల్గొని �

    తిరగబడిన తులాభారం : శశి థరూర్‌కి గాయాలు

    April 15, 2019 / 08:45 AM IST

    తులాభారంలో అపశృతి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌కు గాయాలయ్యాయి. తులాభారం నిర్వహిస్తుండగా బ్యాలెన్స్ తప్పింది. ఇనుప కడ్డి ఆయనపై పడడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను తిరువనంతపుర

10TV Telugu News