School Bandh

    కరోనా భయం..భయం : ఏపీలో వారం రోజుల పాటు స్కూల్స్ బంద్!

    March 15, 2020 / 08:24 AM IST

    ప్రపంచాన్ని కరోనా భయం వీడడం లేదు. వైరస్ విజృంభిస్తూ..వేలాది మందిని బలిగొంటోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాపించింది. 100 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఏపీ రాష్ట్రంలో అనుమానితుల సంఖ్య పెరుగుతుండడ�

10TV Telugu News