school van accident

    అదుపుతప్పిన స్కూల్ వ్యాన్… ముగ్గురు విద్యార్ధులు మృతి

    August 28, 2019 / 09:36 AM IST

    రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని అయ్యప్ప ఆలయం సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మరణించారు. స్పాట్

10TV Telugu News