Home » Schoolchildren
కరోనావైరస్ టెస్టుకు ముందు ఎవరైనా ఇలాంటి పదార్థాలను తింటే మాత్రం వచ్చే ఫలితం తారుమారువుతుందట.. కరోనా టెస్టు కోసం సేకరించిన స్వాబ్ శాంపిల్స్ ఫలితాలు ఒక్కసారిగా మారిపోయినట్టు గుర్తించారు. ఎందుకు ఇలా జరుగుతుందని పరిశీలిస్తే..
కొత్త స్ట్రెయిన్లు యువకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లలపై కరోనావైరస్ పంజా విసురుతోంది. సింగపూర్లో త్వరలో పిల్లలకు టీకాలు వేయనున్నారు.
పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ చిన్నారులకు సరియైన ఆహారం అందడం లేదు. కొంతమంది కక్కుర్తి పడి వారికి సరియైన భోజనం పెట్టకు�