Schools reopened

    Karnataka Schools : కర్ణాటకలో తెరుచుకున్న స్కూల్స్

    February 14, 2022 / 11:51 AM IST

    ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 19 వరకు ఉడిపిలో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. నేటి నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఉడిపిలో ఆంక్షలు కొనసాగనున్నాయి.

10TV Telugu News