Home » Schools
జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12 నుంచి మెనూ అమలు కానుంది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గత కొద్దిరోజులుగా పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఫిర్యాదులొచ్చాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఇటీవల హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 11 వరకే ఇక్కడ 79 కేసులు నమోదయ్యాయి. దీని వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగింది
ఒకటో తరగతిలో చేరే పిల్లల కనీస వయసును ఆరేళ్లు ఉండాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆయా..కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.
పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని ‘సర్’ అని, ఉపాధ్యాయురాలిని ‘మేడమ్’ అని విద్యార్థులు పిలుస్తుంటారు. అయితే, కేరళలో ఇకపై అలా పిలవకూడదని ఉపాధ్యాయుడైనా, ఉపాధ్యాయిని అయినా ‘టీచర్’ అని పిలవాలని ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిపరక్షణ కమిషన్ అన్ని పాఠశాలలకు ఆదే
సావర్కర్ చిత్రపటం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పొద్దంటూ కాంగ్రెస్ పేర్కొనడాన్ని సునీల్ స్వాగతించారు. 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి కన్నడ ప్రజల మనోభావాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్త�
ఏపీలో విద్యాసంస్థలకు ఆగస్టు 27న సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి, ఆలోచనా శక్తిని పెంచేందుకు నిర్వహించిన ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’ 3వ వార్షిక ఇంటర్ స్కూల్ ఫెస్ట్ ‘మేరూత్సవ్’ ముగిసింది. ఈ ఏడాది జూలై 20 నుంచి ఆగస్టు 10 వరకు జరిగిన ‘మేరూత్సవ్’లో హైదరాబాద్లో
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.