Home » Schools
తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడ్డాయి. వాటన్నిటినీ రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఈ సమయంలోనే యూపీలో విద్యా సంస్థలను తెరవవద్దని ఆదేశాలు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్స్మిషన్ స్థాయిలోకి వచ్చేయగా ఈ సమయంలోనే మహారాష్ట్రలో స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకుంది అక్కడి ప్రభుత్వం.
ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి..
ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది ప్రభుత్వం.
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.
పలు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పాఠశాలలో 950 మందికి టెస్టులు చేయగా 18మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు..
ఏపీలో స్కూళ్లకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ ఉంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ ఉంది.
మళ్లీ కోవిడ్ వ్యాపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మరోసారి విద్యాసంస్థలను మూసివేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి..
మధ్యాహ్న భోజన పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.