Home » Schools
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించనుందనే భయాల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి తెలంగాణలో స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలు, వరదలు జిల్లాను వణికిస్తున్నాయి.
ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లలను బడిబాట పట్టించాలన్నదే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు పథకాలు తీసుకొచ్చింది. అమ్మఒడి, విద్యాకానుక స్కీమ్స్ అందులో భాగమే.
జమ్మూకశ్మీర్ లోని స్కూల్స్,బిల్డింగ్స్,రోడ్లకు ఉగ్రవాదంపై పోరులో అమరులైన సైనికులు, గాలంట్రీ అవార్డులు అందుకొన్న మిలటరీ సిబ్బంది మరియు
ప్రకృతి ఒడిలో చదవులే మంచిది అంటోంది ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి). రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను ఆదర్శంగా చెట్ల కింద పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని అంటోంది.
ఏపీ, తెలంగాణలో స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే కరోనా కలకలం సృష్టిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2021 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించింది.
స్కూళ్లు తెరవడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు