Home » Schools
ఏపీలో విద్యాసంస్థల్లో కరోనా పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలను...
కరోనా ఎఫెక్ట్తో.. నేటి నుంచి తెలంగాణలో పాఠశాలలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో.. ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రంగారెడ్డి జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురౌతున్నారు.
తెలంగాణలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో... ఇక్కడ కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని... మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
వైరస్ ను కట్టడం చేసేందుకు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలోకరోనా కేసులు భయపెడుతున్నాయి. దీంతో ప్రభుత్వం త్వరలో స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఆలోచన చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలు బడి బాట పట్టారు. బుద్ధిగా చదువుకుంటున్నారు. పిల్లలు మళ్లీ పుస్తకాలు పట్టుకోవడంతో తల్లిదండ్రులు కూడా కొంత హ్యాపీగా ఫీలయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింద�
Alabama Schools no ‘yoga’ no‘Namaste’: యోగా..ఇప్పుడు ప్రపంచ మంతా యోగానే అనుసరిస్తోంది. ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగా ఉపయోగపడుతోందో ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే తెలుసుకున్నాయి. యోగా చేస్తున్నాయి. యోగా కోసం ఓ ప్రత్యేక రోజే రూపొందించారు. జూన్ 21 ప్రపంచ యోగ�
Pune Schools, Colleges : కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గిపోతుందన్న క్రమంలో..వైరస్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో..కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్
holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడ�