Home » Schools
only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో �
Classes 6,7,8th will start in Telangana : తెలంగాణలో నేటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా క్లాసులు ప్రారంభించాలనే నిర్ణయం త
schools can open: తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 పాఠశాల తరగతులను కూడా ప్రారంభించుకోవచ్చని విద్య
prime minister key comments on corona virus: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కరోనాతో సహజీవనమే అని ప్రజలకు స్పష్టం చేశారాయన. మరో దారి లేదన్న ఆయన.. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవించాల్సి ఉంటుంద
Indian Railways Train Schools : స్కూలు భవనాలు లేని విద్యార్ధులు చెట్ల కింద..పశువుల పాకల్లోను..చదువుకుంటున్న పరిస్థితులు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోపక్క ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వల్ల వచ్చిన ఉపద్రవంతో నిలిచిపోయిన రైళ్లు ఓ మూలకు పడి ఉన్న�
cm jagan key decision on degree colleges: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను తీసుకోవాలని సీఎం జగన్
China promotes education drive to make boys more manly: చైనాకి కొత్త సమస్య వచ్చింది. అదేమిటంటే మగాళ్ల కొరత. అదేంటి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన చైనాలో మగాళ్ల కొరత రావడం ఏంటి అనే సందేహం రావొచ్చు. నిజమే, అక్కడ పురుషుల సంఖ్యకి వచ్చిన సమస్య ఏమీ లేదు. మరి సమస్య ఏంటంటే, �
schools, colleges reopen in telangana: చాలా రోజుల తర్వాత తెలంగాణలో బడి గంట మోగింది. పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఇవాళ్టి(ఫిబ్రవరి 1,2021) నుంచి బడి బాట పట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి స
SSC exams start from May 17 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై �
AP : Special mobile app for monitoring toilets in schools : స్కూళ్లలో టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్పై CM జగన్ సమీక్ష చేపట్టారు. విద్యాశాఖ అధికారులతో సోమవారం (జనవరి 18) సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా సీఎం జగన్ స్కూల్స్ లో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్ధుల హాజర�