Schools

    జగనన్న విద్యా కానుక..రూ. 650 కోట్లతో విద్యార్థులకు కిట్లు

    October 8, 2020 / 06:19 AM IST

    Jagananna Vidya Kanuka : మరో ప్రతిష్టాత్మక పథకానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో పథకాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యాకానుకను ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా.. 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి క

    ఏపీలో అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు రీఓపెన్?

    September 28, 2020 / 03:56 PM IST

    AP Schools Reopening : ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరవా�

    స్కూల్ కు వెళ్లకుండానే…పది పరీక్షలు రాయొచ్చు

    September 23, 2020 / 07:35 AM IST

    ssc board telangana : పదో తరగతి పరీక్షలు రాయాలంటే..ఏదైనా స్కూల్ లో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా..పదో తరతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి (2020 – 21) ఇలాంటి వెసులుబాటు ఇవ్వ

    రేపటి నుంచే.. అన్‌లాక్-4.0 : స్కూళ్లు, రైల్వేతో సహా పెద్ద మార్పులు

    September 20, 2020 / 10:56 AM IST

    కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. అన్‌లాక్-4.0లో భాగంగా సోమవారం ఉదయం నుంచి అంటే స

    స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే..పేరెంట్స్ అనుమతి తప్పనిసరి

    September 11, 2020 / 08:56 AM IST

    స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే..పేరెంట్స్ అనుమతి తప్పనిసరా ? ఏంటీ చదువుకోవడానికి ఎవరైనా అడ్డు చెబుతారా అని అనుకుంటున్నారా ? కానీ..కరోనా అలా చేసింది మరి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ వైరస్ సో�

    సెప్టెంబర్‌ 21 నుంచి స్కూళ్లు.. ఆ తరగతుల వారికి మాత్రమే.. SOP జారీ!

    September 9, 2020 / 06:34 AM IST

    కరోనా కారణంగా శతాబ్దకాలంలో ఎప్పుడూ దేశంలో చూడని పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తవంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోగా.. దశలవారీగా అన్‌లాక్ చేస్తుంది భారత ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు స్వచ్ఛంద ప్రాతిపదికన

    ఫీజులు తీసుకురండి..జీతం తీసుకోండి, టీచర్లకు కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు

    September 4, 2020 / 09:23 AM IST

    విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమై�

    సెప్టెంబర్ 01 నుంచి స్కూళ్లు

    August 30, 2020 / 07:30 AM IST

    కరోనా వైరస్ పుట్టిల్లు..అయిన..చైనాలో స్కూళ్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి స్కూళ్లు, kindergartens తెరుస్తామని వెల్లడించారు. వూహాన్ విశ్వవిద్యాలయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని, 2 వేల 842 విద్యా సంస్థల

    కాలేజీ విద్యార్థులకు పుస్తకాలు అందేదెప్పుడు ? మరి క్లాసుల మాటేమిటీ ?

    August 28, 2020 / 01:33 PM IST

    ఒక‌వైపు కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివ‌ర‌కు విద్యార్ధుల‌కు పుస్తకాలు అంద‌లేదు. ప్రస్తుత పరిస్తితి చూస్తే మరో నెల గడిచినా పుస్తకాలు విద్యార్థులకు అందే సూచనలు కనిపించడం లేదు. మరి ఇల

    తెలంగాణ స్టూడెంట్స్‌ ఆన్‌లైన్ క్లాసులకు నయా గైడ్‌లెన్స్

    August 25, 2020 / 06:45 PM IST

    తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 1నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైపోతుంది. నర్సరీ నుంచి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల వరకూ ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయని కన్ఫామ్ చేసేశారు అధికారులు. మరి ఆ క్లాసులు ఎంతసేపు జరగాలి.. ఎన్ని గంటలు జరగాలనే దానిపైనా గైడ్ ల�

10TV Telugu News