Schools

    అన్‌లాక్ 4.0 : ఏవి తెరుస్తారు? ఏవి తెరవరు?

    August 25, 2020 / 03:13 PM IST

    సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. అన్‌లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్-1 నుంచి అన్నీ తెరిచేస్తారనీ, ఇక అసలు ఎలాంటి కండీషన్లూ ఉండవని చాలా మంది సోషల్ మీడియాలో అసత్�

    ఆన్‌లైన్ క్లాసులు.. అవరోధాలు.. 27% మంది సమస్య ఇదే: NCERT సర్వే

    August 21, 2020 / 06:50 AM IST

    కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్‌లైన్ లెర్నింగ్‌పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్ �

    సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు.. తల్లిదండ్రులు ఏం అంటున్నారంటే?

    August 13, 2020 / 08:26 AM IST

    సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే తల్లిదండ్రులు కేవలం 31 శాతం మాత్రమే ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా ఉన్నారు. 61 శాతం తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫా�

    సెప్టెంబర్ 1 నుంచి టెన్త్, ఇంటర్, డిగ్రీ క్లాసులు ప్రారంభం.. 1-9వరకు తరగతులు ఎప్పటి నుంచి అంటే! కేంద్రం మార్గదర్శకాలు రెడీ

    August 7, 2020 / 12:54 PM IST

    కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇంటికి పరిమితమయ్యారు.. కరోనా వ్యాప్తి ప్రారంభమై ఆరు నెలలు అవుతోంది.. అప్పటినుంచి విద్యాసంస్థలన్నీ మూతపడే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలన్ని మూసి వేయడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం కూడా వెనుకబడిపోతోందనే ఆందో�

    సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్… స్టూడెంట్స్ కు మాస్కులు

    July 31, 2020 / 03:44 PM IST

    ప్లాస్మా దాతలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మంచి భోజనం, ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. �

    అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, జిమ్ లకు అనుమతి

    July 29, 2020 / 07:46 PM IST

    కరోనా లాక్‌డౌన్‌ను అన్‌లాక్‌తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్‌లాక్ 2.0 ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(జులై-29,2020) కేంద్ర హోం శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం… అన్‌లాక్‌ 3.0 లో భ

    అన్‌లాక్‌ 3.0 : థియేటర్‌‌లు,జిమ్ లకు అనుమతి!

    July 26, 2020 / 03:35 PM IST

    కరోనా లాక్‌డౌన్‌ను అన్‌లాక్‌తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్‌లాక్ 2.0 ముగిసిపోనుంది. దీంతో అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్-1‌ నుంచి అమలవనున్న అన్‌లాక్‌ 3.0లో లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ప

    బంగారం ధర పెరిగింది..ఎంతంటే

    July 22, 2020 / 02:06 PM IST

    బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�

    సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

    July 21, 2020 / 11:21 PM IST

    కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభు

    ఇప్పుడే స్కూళ్లు తెరవొద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు, ప్రభుత్వానికి నిపుణుల సూచన

    July 5, 2020 / 03:42 PM IST

    దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం

10TV Telugu News