Home » Schools
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉండడంతో పలు చర్యలు తీసుకున్నారు అధికారులు. జిల్లాలో కరోనా వైరస్ హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే పాఠశాలలకు 18వరకు సెలవులు ప్�
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్
భారతదేశంలో కరోనా వైరస్ Covid-19 నెమ్మదిగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 62 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనాను నివారించేందుకు భారత్ తీవ్ర స్థాయిలో పోరాడుతోంది. భారత్ నుంచి చైనా, ఇటలీ, ఇర
కరోనా భయంతో జమ్మూ అండ్ కశ్మీర్ అంతా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 31వరకూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు మూసేయాలని ఆదేశాలిచ్చారు. బోర్డ్, కాంపిటీటివ్ పరీక్షలకు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని కేంద్ర పాలిత ప్రాంత
కరోనా ఎఫెక్ట్ - మార్చి 31 వరకు మూతపడనున్న థియేటర్లు..
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రార్థన తర్వాత విద్యార్థులు రాజ్యాంగంలోని ప్రవేశిక తప్పనిసరిగా చదవాలని ఆదేశాలు జారీ చేసింది.
కేరళ సీఎం పిన్నరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్,కాలేజీల్లో ఉదయం ప్రార్థనా సమయాల్లో విద్యార్థులందరితో భారత రాజ్యాంగ ప్రవేశికను చదివించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. సోమవారం కోజికోడ్ లో జరి�
క్రిష్టియన్ స్కూల్స్ పనితీరుపై కేంద్రమంత్రి గిరిజార్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్ స్కూళ్లలో చదివిన పిల్లలు డీఎం, ఎస్పీ, ఇంజినీర్లు అవుతున్నారని, వాళ్లు విదేశాలకు వెళ్లినపుడు గో మాంసాన్ని తింటున్నారని..ఈ స్కూల్స్ లో చదివినవ�
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిరసన సెగలు దహించి వేస్తున్నాయి. ఆందోళనలకు కేరాఫ్గా జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నిలిచింది. బస్సులు, బైక్లకు విద్యార్ధులు, ఆందోళనకారులు నిప్పు పెట్టడంత�
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడు జిల్లాల్లో విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన సమాచారంతో నవంబర్ 29, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంచీపురం, వెల్లూరు, చెంగల్పేట జిల్లాల్లో�