Home » Schools
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దీనిపై ఇప్పటికే మన
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులందరు ఆధార్ నమోదు చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 58,10,490 మంది విద్యార్థుల ఆధార్ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే 467 మండల రీసోర్సు కేంద్రాల్ల�
ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోయింది. అక్కడ నివాసం ఉంటున్న వారు గాలి పీల్చాలంటే..కష్టంగా మారిపోయింది. ఊపిరి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంద�
స్కూల్లో బెల్ మోగిందంటే పిల్లలంతా బిలబిలా మంటూ క్లాస్ రూముల్లోకి వెళ్లిపోతారు. అదే సాయంత్రం మోగిందంటే.. ఎగురుకుంటూ స్కూల్ నుంచి బైటకొచ్చి ఇంటికెల్లిపోతారు. కానీ కేరళలోని ఓ స్కూల్ లో మాత్రం ‘వాటర్ బెల్’ మోగుతోంది. అదేంటి..స్కూల్స్ లో &nbs
రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని
ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తూ..అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రజలను అప్రమత్తంచేసింది. పెరిగిన&
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. మధురై,
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఆర్టీసీ సమ్మె..మరోవైపు 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతుండడంతో ఎలాంటి సమస్యలు వస్తాయా అని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బస్సులు లేకపోవడంతో స్కూళ్లకు, కాలేజీలకు తమ పిల్లలు ఎలా వెళ్లి వస్తార
ప్రైవేటు స్కూల్స్,కాలేజీల ఉద్యోగులను,అన్ ఎయిడెడ్ సెక్టార్ లో పనిచేస్తున్నవారిని మెటర్నిటీ బెన్ ఫిట్ యాక్ట్ కిందకు తీసుకొస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ యాక్ట్ కింద ప్రైవేటు ఎడ్యుకేషన్ సెక్టార్ ఉద్యోగ
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్.. కొత్త కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అనేక అభివృద్ధి పనులు ప్రారంభించారు. వైఎస్ఆర్ వాహనమిత్ర, కంటి వెలుగు,