Home » Scientists develop paddy varieties
మన దేశంలోభాస్వరం ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యలనుండి రైతులను గట్టెక్కించేందుకు భాస్వరం అవసరం లేని నూతన వరి వంగడాలను భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం అభివృద్ధి చేసింది.