Home » Scooter
ప్రపంచంలో అంద వికారమైన శునకాల కాంపిటేషన్ కాలిఫోర్నియాలో జరిగింది. 'స్కూటర్' అనే డాగ్ ఇందులో విజేతగా నిలిచింది. శునకాల దత్తతపై అవగాహన కల్పించడం కోసమే ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
వైద్య సిబ్బంది కుమారుడి కాలికి కట్టుకట్టిన తర్వాత తిరిగి స్కూటర్ పై కిందకు తీసుకెళ్లేందుకు మనోజ్ జైన్ ప్రయత్నించాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ జైన్ ను అడ్డుకుని స్కూటర్ కీ తీసుకున్నారు.
పెద్ద నోట్ల రద్దు సమయంలో ఎన్నో వింత వింత విన్యాసాలు చూశాం..తాజాగా రెండు వేల నోట్ రద్దు ప్రకటనతో మరిన్ని వింత వింత ఘటనలు చూడాల్సివస్తోంది.రెండు వేల నోటా? బాబోయ్ మాకొద్దు అంటున్నారు వ్యాపారులు..ఓ పెట్రోల్ బంకులో జరిగిన ఘటన చూస్తే ఏంటింది? రూ.రె�
చిత్ర విచిత్రాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఒక్కోసారి కొందరు చేసే పనులతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓ జంట స్కూటర్పై స్నానం చేసి వైరల్ అవ్వాలనుకున్నారు. వీరు చేసిన పనిని సీరియస్ గ�
ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలను వాహనాలపై తీసుకెళ్తున్నప్పునడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల
అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. అంతే.. న్యూస్ లోకి ఎక్కాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అంతా అతడి గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకో తెలుసా...
స్కూటీపై ఇద్దరు మహిళా ఫోటోగ్రాఫర్లు భారత యాత్ర చేపట్టారు. దారిలో అనేక మొక్కలు నాటుతూ తమ యాత్రను ఈ ఫోటోగ్రాఫర్లిద్దరూ సాగిస్తున్నారు.
Yamaha EV Vehicles : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్ధ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించిన నేపధ్యంలో యమహా సంస్ధ భారత మార్కెట్లోకి ఈవీల�
Scooter ఆయిల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. పెరుగుతున్న ఆయిల్ ధరలపై ఇటు సమాన్యప్రజలు,అటు విపక్ష పార్టీల నేతలు తమదైన శైలిలో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పలువు
జార్ఖండ్లో నివసిస్తున్న ఓ మహిళ.. టీచర్ కావాలనే కలతో మధ్యప్రదేశ్లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు చేస్తోంది. కరోనా కారణంగా ఇంతకాలం వాయిదాపడిన రెండో ఏడాది పరీక్షలు జరుగుతుండటంతో వాటికి హాజరయ్యేందుకు పెద్ద సాహసం చేసింది. ప్రస్తుతం 7నెలల గర�