Season

    IPL 2021: ఇషాన్ కిషన్ మెరుపు అర్ధ సెంచరీ.. వేగంగా పరుగులు రాబట్టిన 10మంది ఆటగాళ్లు వీళ్లే!

    October 9, 2021 / 10:19 AM IST

    హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

    సంక్రాంతి పండుగ వేళ..బంగారు దుకాణాలు కళకళ

    January 14, 2021 / 10:16 AM IST

    Sankranti festival: సంక్రాంతి పండుగ సందర్భంగా..బంగారు దుకాణాలకు తాకిడి అధికమైంది. దీంతో కొనుగోలు దారులతో షాపులన్నీ కళకళలాడాయి. నగరంలో ఉన్న పలు జ్యువెల్లరీ దుకాణాలు సందడిని తలపించాయి. అమీర్ పేట, ఆబిడ్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ మార్కెట్ లో ఉన్న పలు దుకా�

    కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఆమె రూ. కోటి గెలిచింది

    November 6, 2020 / 09:36 PM IST

    ప్రముఖ టెలివిజన్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం హిందీలో 12వ సీజన్ జరుపుకుంటుంది. ఈ షో కి ఉన్న ప్రత్యేకత వేరే. వాస్తవానికి ఇది తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగులో షోను ఆపేశారు. అయితే హీందీ�

    IPL 2020 సీజన్ మొత్తంలో సురేశ్ రైనా తిరిగొస్తాడా… సీఎస్కే సీఈఓ సమాధానమేంటి..

    September 27, 2020 / 06:33 AM IST

    సురేశ్ రైనా జట్టుకు దూరంగా ఉండటం చెన్నై సూపర్ కింగ్స్ ను మరింత వేధిస్తుంది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కరువవడంతో బ్యాటింగ్ కు నానాతంటాలు పడినా జట్టును గెలిపించుకోలేకపోతున్నాడు కెప్టెన్ ధోనీ. అంబటి రాయుడు గాయం కారణంగా మ్యాచ్ లకు దూరమయ్యాడు. �

    యాసంగి పంటపై సూర్యుడి ప్రతాపం

    April 13, 2019 / 02:21 AM IST

    సూర్యుడి ప్రతాపం..యాసంగి పైర్లపై పడింది. ఎండలకు తట్టుకోలేక పైర్లు నేలవాలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తాడికల్, జగిత్యాల జిల్లా సారం�

    ఎండలు బాబోయ్ ఎండలు : పెరగనున్న ఉష్ణోగ్రతలు

    March 25, 2019 / 12:56 AM IST

    రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

    అకాల వర్షాలు..రైతన్నలకు నష్టం

    February 16, 2019 / 01:04 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురస్తున్నాయి. దీని ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, రెంజల్, ఎడపల్లి మండలాల్లో భారీ ఈదు�

10TV Telugu News