SEC files

    ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేసిన ఎస్‌ఈసీ

    December 18, 2020 / 01:57 PM IST

    SEC files contempt of court case : ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశి

10TV Telugu News