Home » SEC Neelam Sahni
వైసీపీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ పేర్కొన్నారు.
పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నీ అన్ని పార్టీలను కోరారు. ఆల్ పార్టీ మీటింగ్లో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.