Home » Second Half
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండ్ హాఫ్ సిద్ధం అవుతోంది.
ఆస్ట్రేలియా తరపున జరగబోయే టీ20, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లకు అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరం అయ్యారు. రాబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాళ్ళు టూరింగ్ స్క్వాడ్ నుంచి వైదొలగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు కెప్టెన్ ఆరోన్ ఫించ్.
మధ్యతరగతి, సామాన్యుల కల సొంత ఇళ్లు కొనుక్కోవడం.. ఇప్పటికైనా సొంత ఇళ్లు కొనుక్కోవాలని, అద్దె ఇళ్లలోంచి బయటపడాలని ఆశపడుతారు.. అందుకే కష్టపడుతారు. కానీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తుంటే.. సొంత ఇంటి కల.. కల్లగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. �
5G revolution in India : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2021 ద్వితీయార్ధంలో 5జీ సేవలను జియో అందించడం మొదలుపెడుతుందని ప్రకటించారు. అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని అభివర్ణించ�