Second Phase of lockdow

    Telangana Government : రోజంతా తెరిచే ఉండనున్న పెట్రోల్ బంకులు

    May 20, 2021 / 11:09 AM IST

    పెట్రోల్ బంకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 2021, మే 19వ తేదీ బుధవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

10TV Telugu News