Home » second priority votes
హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యాతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 89 మందిని ఎలిమినేట్ చేయడం పూర్తయ్యింది.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. ఊహించినట్టుగానే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ పద్దతిలో లెక్కిస్తున్నారు.