second summon

    Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండోసారి సమన్లు ఇచ్చిన ఈడీ

    June 3, 2022 / 01:05 PM IST

    కాంగ్రెస్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన రాహుల్ గాంధీ రాకపోవడంతో జూన్ 13వతేదీన హాజరుకావాలంటూ ఈడీ తాజాగా నోటీసు ఇచ్చింది.

10TV Telugu News