Home » Second T20 Match
పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
విండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండింయా బోణీ కొట్టింది. ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఆడుతూ పాడుతూ విక్టరీ కొట్టింది. విండీస్ భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచినప్పటికీ.. కోహ్లీసేన మరో ఎనిమిది బంతులుండగానే… ఆరు వికెట్ల తేడాత�
ఒక్క బాల్ పడకుండాన్ ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో.. పొట్టి ఫైట్లో మరో సమరానికి రెడీ అవుతున్నాయి భారత్ – దక్షిణాఫ్రికా. మరి మొహాలీ వేదికగా జరిగే టీ-20 మ్యాచ్లో టీమిండియా బోణీ కొడుతుందా… లేక సొంతగడ్డపై చతికిలపడుతుందా.. వరుణుడు మళ్లీ