Home » second wave
దేశంలో మూడో వేవ్ కరోనా కేసులు సాగుతోండగా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.
దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 నెలల తర్వాత, దేశంలో ఒక రోజులో 14 వేల కన్నా తక్కువ కరోనా కేసులు నమోదవడం ఇదే.
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ..సెకండ్ వేవ్ మధ్యలోనే మనం ఉన్నామని గురువారం కేంద్రఆరోగ్యశాఖ హెచ్చరించింది. తమను తాము కాపాడుకునుందేకు ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని
కరోనా వైరస్ వ్యాప్తిపై అంచనాలు, లెక్కలు కొనసాగుతూనే ఉన్నాయి. వేవ్ల గురించి లెక్కలేనన్ని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.
దేశవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు అని హెచ్చరిస్తున్న వేళ, తెలంగాణ మాత్రం రాష్ట్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునే విషయం చెప్పింది
కరోనా సెకండ్ వేవ్ కాస్త తక్కువై ఇబ్బందులు తప్పాయి అనుకుంటున్నారు. కానీ, మరోవారంలో కరోనా కేసులు పెరిగే పరిస్థితి ఉన్నట్లుగా ఇప్పటికే వచ్చిన నివేదికలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.
కొవిడ్ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం క్లారిటీ ఇచ్చింది.
కరోనా వైరస్ ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతోంది. మొదటి వేవ్తో మొదలై రెండో వేవ్తో వణికిస్తోంది. ఇక మూడో వేవ్ వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట్లో వచ్చిందేమో కరోనా వైరస్ వేరియంట్ ఆల్ఫా అయితే.. సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్..
సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రా
దేశంలో కరోనా కేసుల సంక్రమణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ఎట్టకేలకు సెకండ్ వేవ్ తగ్గడంతో దుకాణాలు, మార్కెట్లు, సంస్థలు ముందు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి.