Home » second waves in India
భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదువుతున్నాయి. వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో గత ఏడాదిలో విజృంభించిన మొదటి కరోనా వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత ప్రాణాంతకంగా మారింది.