Home » Secretariat employees
సచివాయాల పనితీరు నిరంతరం పర్యవేక్షణకు మూడు అంచెల విధానం..
మహిళా పోలీసుల విషయంలోనూ మహిళా శిశుసంక్షేమశాఖ, హోంశాఖను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కంటికి కనిపించని వైరస్.. నిలువెత్తు మనిషిని గడగడలాడిస్తోంది. ఎక్కడ దాగుందో తెలియక జనం కంగారుపడిపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తే పర్వాలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ ప్రాణాలు తీసుకుపోతోంది.
అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.
జీఎన్ రావు కమిటీ నివేదిక పై అమరావతిలోని సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే సెటిలవుతున్న సమయంలో మళ్లీ విశాఖకు తరలించడం దారుణమని ఉద్యోగులు మండి పడుతున్నారు. కాగా.. ఈ అంశంపై ఇంతవరకు ఉద్�