Home » Secunderabad Railway Station Violence
అల్లర్లు ఎవరు చేయించారో, అసలు సూత్రధారులు ఎవరో పోలీసులకు తెలుసన్నారు. వారిని వదిలేసి కావాలనే సుబ్బారావుని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో 56 మంది నిందితుల పేర్లు చేర్చారు. కాగా, వారంతా కూడా ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారే.(Secunderabad Violence Remand Report)
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విధ్వంసానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి.(Secunderabad Violence Report)
రైల్వే స్టేషన్ లో ఇంధన డిపో, ఇంజన్లకు మంటలు వ్యాపించి ఉంటే తీవ్ర విధ్వంసం చోటుచేసుకుని ఉండేదన్నారు. ప్రమాదాన్ని నివారించడానికే ఆర్పీఎఫ్ కాల్పులు జరిపిందని స్పష్టం చేశారు.
ఇప్పటికే సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేస్టేషన్లు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వ్యూహరచన ఎలా జరిగింది? దీని వెనుక ఇంకెవరున్నారు?(Secunderabad Station Ma
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లు టీఆర్ఎస్ కుట్రే అన్నారు.(DK Aruna On PK)
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన అల్లర్లలో రైల్వేశాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా చెప్పారు.
నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని విచారిస్తున్న పోలీసులు.. విచారణ అనంతరం సుబ్బారావుని తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసిన పోలీసులు హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు, విధ్వంసకాండ కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరిగింది. ఈ అల్లర్ల కారణంగా రూ.7 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే శాఖ తెలిపింది.(Secunderabad Railway Station Loss)