Home » secunderabad railways station
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణానికి తెరపడింది. రైలు పట్టాలు, ప్లాంట్ ఫామ్ పై బైఠాయించిన ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్ లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయి�
సికింద్రాబాద్ రైల్వేస్ స్టేషన్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ పట్టుతప్పి కిందపడింది. రైలుకి, ప్లాట్ ఫామ్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమెను గమనించిన రైల్వే కానిస్టేబుల్ ప్రమాదం నుంచి రక్షించారు