-
Home » Secunderabad To Visakhapatnam New Vande Bharat Express Train
Secunderabad To Visakhapatnam New Vande Bharat Express Train
Vande Bharat Express : జస్ట్ 8.40 గంటలే.. 3రోజుల్లో సికింద్రాబాద్-వైజాగ్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు
January 12, 2023 / 06:55 PM IST
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమవుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రధాని మోదీ జనవరి 15న వర్చువల్ గా ప్రారంభ�