-
Home » Secunderabad Ujjaini Bonalu
Secunderabad Ujjaini Bonalu
Ujjaini bonalu 2022: ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కవిత
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు భక్తులు బారులు తీరుతున్నారు. బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు పెద్ధ ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్నీజనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలాఉంటే ఆలయం వద్ద
Ujjaini bonalu 2022: అమ్మవారికి బోనం సమర్పించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ఏర్పాట్లపై ఏమన్నారంటే..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి దర్శించుకొని బోనం స�
Mahankali Bonalu : ప్రజలు సంతోషంగా ఉండేలా చూసుకొనే బాధ్యత నాదే
భక్తులు సంతోషంగా ఉండేవిధంగా చూసుకొనే బాధ్యత తనదేనని భవిష్యవాణి వినిపించే స్వర్ణలత తెలిపారు. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా..2021, జూలై 26వ తేదీ సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవ�