-
Home » Secunderabad-Visakhapatnam
Secunderabad-Visakhapatnam
Vande Bharat Train : నేడు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
January 15, 2023 / 07:03 AM IST
నేడు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ఇవాళ ఈ సెమీ హైస్పీడ్ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభంకానుంది.