Home » SECURITY AGENCIES
ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు.
అవును.. ఇది నిజమే. అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశమైన ఈఫిల్ టవర్ కు బాంబు హెచ్చరికలు వచ్చాయి. అయితే దీనిని తేలికగా కొట్టిపారేయలేదు పోలీసు అధికారులు. బాంబు ప్రమాదం ఉందని పసిగట్టిన వెంటనే అక్కడి వీధులన్నింటినీ పోలీస్ కార్లు చుట్టుముట్టాయి. టవర్ కి
పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి పంజాబ్ చుట్టుపక్కల చొరబడ్డారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. భారత భద్రతా సంస్థలపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నిస్తారని ఇంటెలిజె�