Home » SECURITY BREACH
లోక్సభలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా...
లోక్సభలో కలకలం రేపిన ఇద్దరు ఆగంతకులను మొదట ఎంపీలే అడ్డుకున్నారు. పార్లమెంటు వెలుపల కూడా ఓ యువతి, యువకుడు పసుపు రంగు స్ప్రే కొట్టి అలజడి రేపారు.
అంతగా భద్రత ఉండే పార్లమెంట్లో ఇలాంటి ఘటన ఎలా చోటు చేసుకుంది? ఆ ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్లోకి ఎలా వచ్చారు?
మోదీ కాన్వాయ్ వైపు ఒక యువకుడు దూసుకొచ్చాడు. దూరంగా బారికెడ్లు ఏర్పాటు చేసి, చుట్టూ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, వాటిని దాటుకుని అతడు మోదీ వైపు దూసుకెళ్లాడు. చాలా దగ్గరకు రాగానే గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
వారికి సంబంధించిన లేగేజీలు పొందే విషయంలో గందరగోళం ఏర్పడింది. టర్మినల్లో పర్యవేక్షించి సీఐఎస్ఎఫ్, ఇమ్మిగ్రేషన్ అధికారులు కాసేపటికి ఇది గమనించారు. వెంటనే వారిని ఇంటర్నేషనల్ ఎగ్జిట్ వైపు తరలించారు. అక్కడే వారి లగేజీని పొందేలా చర్యలు �
‘‘పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ (పీహెచ్ఈడీ) జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్ జనవరి 4న రోహెత్ లో నిర్వహించిన స్కౌట్ గైడ్ జంబోరీలో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు యత్నించారు. రాజస్థాన్ పౌర సేవ
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హుబ్బలిలో గురువారం ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుబ్బలి చేరుకున్న మోదీ రోడ్ షో నిర్వహించారు.
డిప్యూటీ ఇన్స్స్పెక్టర్ జనరల్, కమాండెంట్లను బదిలీ చేసినట్టు వివరించాయి. ఫిబ్రవరి 2022లో ధోవల్ నివాసం వద్ద భద్రతా లోపం జరిగినట్టు తేలిందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అజిత్ ధోవల్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు శాంతాను ర�
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో నల్ల బెలూన్ల కలకలం నెలకొంది.(PM Modi Black Balloons)
ప్రధాని మోడీకి పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్ ఎందుకు స్వాగతం పలకలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దుకు ఫిరోజ్ పూర్ 10 కి.మీ దూరంలో మాత్రమే ఉంటుందని తెలిపారు.