Home » Security failure
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పటిష్టమైన భద్రత ఉన్నా ఓ భక్తుడు శ్రీవారి గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది.
కాణిపాకంలో బట్టబయలైన భద్రతా వైఫల్యం
శ్రీశైలం ఆలయ పుష్కరిణీ దగ్గర కొందరు వ్యక్తులు డ్రోన్ ను ఎగురవేశారు. డ్రోన్ సంచరిస్తున్న దృశ్యాలను చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆలయ భద్రతా సిబ్బంది అలర్ట్ అయింది.