Home » Security increased
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో TRS ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందనే వ్యవహారం విషయంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి 4+4 గన్మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింద�
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత పెంచారు. అదనంగా నలుగురు ఎన్ఎస్జీ కమాండోలను నియమించారు. ఇప్పటివరకు 8 మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉండగా, నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు. దీంతో మొత్తం 12 మంది నేషనల్ సెక్య