Home » Seedlings
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరి సాగుచేసే రైతులు నార్ల కంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
తెలంగాణలో 79వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా , 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలలోనే దాదాపు 22 వేల హెక్టాలర్లలో సాగుచేస్తున్నారు రైతులు ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.