Home » seize 90 ecstasy pills
కర్ణాటక రాజధాని బెంగళూరులో నివాసం ఉంటున్న విదేశీయులపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. విదేశీలయుల నివాసాలపై కేంద్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి వీసా గడువు ముగిసినా ఇంకా భారత్ నుంచి వెళ్లని 38మందిని గుర్తించారు.