Home » select
తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు.
తెలంగాణకు చెందిన ఐదుగురు పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ అందజేసే ‘కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2022’ పతకాలకు తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. నేర �
వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంలో మాత్రమే బోధనను కోరుకునే విదేశీ విద్యార్థులను ఇకపై అమెరికాలోకి అనుమత�
హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. నిమ్స్ వైద్యులు ఇప్పటికే 26 మంది వాలంటీర్లను స్క్రీనింగ్ కోసం ఎంపిక చేశారు. వారిలో 20 మంది రక్తనమూనాలను సేకరించి ఆ శాంపిల్స్ ను సెంట్రల్ ల్యాబ్ కు ప�
అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.
మోడీ సర్కార్ ఇవాళ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 01-01-2004 లోపు నియామకాలు ఖరారు చేయబడిన,వివిధ కారణాల వల్ల 01/01/2004న లేదా తరువాత సర్వీస్ లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ను నెరవేర్చడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ రోజు(ఫిబ్రవరి-18,2020) ఒక మైలుర�
మహిళల టీ20 వరల్డ్కప్కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్కప్కు జరుగనుంది.
శ్రీలంకతో సిరీస్కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్లోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరిగే టీ20 క్రికెట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.
ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శకటం ఎంపికయింది. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, మేడారం జాతర,వేయి స్థంబాల గుడితో తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది.
యూపీఎస్సీ పరీక్షల్లో 751 వ ర్యాంకు సాధించిన ఆజంఘడ్ మదరసా విద్యార్ధి షాహిద్ రజా ఖాన్ సివిల్స్ కు ఎంపికయ్యారు. కైఫీ ఆజ్మీషిబ్లీ నోమానీల జన్మస్థలమైన ఆజంఘడ్ మదరసా తాను బాగా చదువుకునేందుకు ఉపయోగపడిందని ఖాన్ షాహిద్ రజా ఖాన్ అన్నారు. బీహా