Home » self quarantine
Corona Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 62 వేల 215 శాంపిల్స్ పరీక్షించగా..479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొ
WHO Chief Self-Isolates ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా బాధిత వ్యక్తిని తాను కలిసినట్టు గుర్తించి..సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్తున్నట్లు టెడ్రోస్ ప్రకటించారు. తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లే
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చీఫ్ AP మహేశ్వరి సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం) అయ్యారు. ఫోర్సెస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు గురువారం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన క్వారెంటైన్లోకి వెళ్లారు. సీఆ�
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు మరో షాక్ తగిలింది. ఆమెపై పోలీస్ కేసు నమోదయ్యింది. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై యూపీ పోలీసులు కేసు పెట్టారు. లక్నో చీఫ్ మెడికల్ ఫిర
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్లోనూ తన విశ్వ రూపం చూపిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు అధికం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నే�
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంట్లోనే డాక్టర్లతో సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తనకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనకోసం ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ రూమ్లో రెస్ట్ తీ�