Home » Selfie Craze Lands Rajahmundry Man In Trouble
సెల్ఫీ తీసుకునేందుకు వందే భారత్ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. రాజమండ్రిలో ఓ వ్యక్తి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఎంచక్కా సెల్ఫీలు దిగి వాటిని చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. అయితే, ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్త�