Sends Message

    కరోనా ఎఫెక్ట్: బ్యాంకులకు ఎవ్వరినీ రావొద్దన్న SBI

    March 17, 2020 / 06:17 AM IST

    ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ భయంతో వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 7వేలకు పైగా చేరింది. మన దేశంలో కరోనా కేసులు 125కు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సందేశం పంపింది.&n

10TV Telugu News