Home » Senior Citizens
SBI Wecare Scheme : పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఎస్బీఐలో అద్భుతమైన స్కీమ్ ఒకటి. 60ఏళ్లు పైబడిన వాళ్లు ఇప్పుడే పెట్టుబడి పెట్టడండి.. మిగిలిన జీవితమంతా హాయిగా వడ్డీతోనే బతికేయొచ్చు.
ఎఫ్డీలు వేస్తే ఎన్నో లాభాలు పొందవచ్చు. వాటిపై లోన్లు కూడా తీసుకోవచ్చు.
Ayushman Bharat : ఆదాయంతో సంబంధం లేకుండా 70ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
జ్ఞాపకశక్తి కోల్పోయో లేదా, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోతే వారిని ఇంటికి చేర్చేందుకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్ (QR enabled pendant )ని రూపొందించారు ఓ యువ ఇంజనీర్.
ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. వృద్ధుల ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి, దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నట్లు ఆ లేఖలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఈ విషయమై రైల్వే మంత్రి మాట్లాడుతూ ''గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం 59 వేల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చాము. ఇది పలు రాష్ట్రాల బట్జెట్ కంటే కూడా ఎక్కువ. పెన్షన్లు, వేతన బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి'' అని అన్నారు. రైల్వేల వార్షిక పెన్షన్ బిల్లు 60,000 కోట్�
కోవిడ్ సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గడం, రైల్వే నష్టాల్లో ఉండటంతో ప్రయాణికులకు టిక్కెట్లపై ఇచ్చే రాయితీని కేంద్రం ఎత్తివేసింది. వృద్ధులకు కూడా రాయితీ తొలగించింది. కొందరికి రాయితీ తిరిగి పునురద్ధరించినప్పటికీ, వృద్ధులకు మాత్రం అవకా
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు రైల్వే టికెట్లపై రాయితీని పునరుద్ధరించనుంది. కొన్ని మార్పులు చేస్తూ రాయితీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెల్వే శాఖ వృద్ధులకు రాయితీ వయసు 58 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచింది. వృద్ధుల
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గతంలో ఎత్తేసిన రాయితీ ఇకపై ఎప్పటికీ కొనసాగదు. టిక్కెట్లపై ఇచ్చే సబ్సిడీని తిరిగి పునరుద్ధరించబోమని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి 2020 నుంచి రాయితీ రద్దైంది.
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని మొత్తం మూడు రాయితీలు కల్పించనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ తెలిపారు.