Home » Sensational
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ�
prince harry : బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య కోసం ఆయన రాచరికాన్ని వదులుకున్నారు. తనకు రాచరికంగా లభించే అన్ని గౌరవ పదవులు త్యజించారు. మిలటరీ పదవులు, ఇతర పదవులు అన్నీ వదులుకుంటున్నట్టు రాణి ఎలిజిబెత్ 2కి తెలిపారు. ఈ విషయా�
Akhil Priya’s husband in Bangalore? : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ సోదరుడు చంద్ర హౌస్ కి�
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే టీటీడీ తనను వంశపారంపర్య అర్చకులుగా కాకుండా కేవలం గౌరవ ప్రధాన అర్చకుడిగా మాత్రమే ప్ర
విశాఖలో భూముల సెటిల్ మెంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు చెప్పి భూ సెటిల్ మెంట్లు చేసే వారు ఎంతటి వారైనా వదలబోనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కూడా భూ ఆక్రమణల విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారని తలిపారు. మంత్రులు,
చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మరో హంతకుడి పాపం పండింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అత్యాచారం, చేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి కోర్టు సరైన తీర్పునిచ్చింది. అన్నీ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేపట్టిన
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డార. రాష్ట్రంలో బీజేపీ కుట్రలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. శనివారం (జులై 25, 2020) జైపూర్ లో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలన�
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఫరీద్ అంగీకరించినట్లు తెలుస్త
కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన..ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థి
కాంగ్రెస్ తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మంచినీరు కూడా దొరికేవి కావని…రెండు, మూడు కిలో మీటర్లు నడవాల్సి వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ మాటలు వారి బానిస మనస్థత్వాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు.