Home » sensational comments
తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరతాను అనే వార్తలు కొనసాగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. అ�
భారత్ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలన్నారు. దేశ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీరమణ... 75 ఏళ్ల పార్లమెంట్ ప్రజాస్వా�
union minister Kishan Reddy : హైదరాబాద్ అంతా పొలిటికల్ హీట్ తో కుతకుతలాడుతోంది. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యక్రమాల సమావేశాలు..మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యక్రమాలు. ఇలా హైదరాబాద్ నగరం అంతా అటు కాషాయ జెండాలు..గు�
ఇసుకలో దోచేసిన డబ్బుతో హైదరాబాదులో విల్లాలు కడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు మిల్లర్స్ కు రావాల్సిన బకాయిలు విడుదల చేయటానికి లంచాలు బొక్కేశారని ఆరోపించారు.
రేపో ఎల్లుండో రేషన్ బియ్యంలో విషం ఉందని, త్రాగే నీటిలో విషం ఉందని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. టీడీపీలో బ్రోకర్లు అందరూ కలిసే ఈ బోగస్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ మావోయిస్టులతో కలిసి తెలంగాణ ఉద్యమం చేశారని తెలిపారు. ఇప్పుడు మావోయిస్టులను అణచివేతకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
కేవలం 8 ఎంపీ సీట్లున్న కేసీఆర్...57 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. అది తెలియని కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఎలా సక్సెస్ అవుతారని పేర్కొన్నారు.
బండి సంజయ్ తెలంగాణకు పనికొచ్చే ఒక్క మాటా మాట్లాడరని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వాళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
PM Narendra Modi Speech:ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది అంటూ విమర్శలు కురిపించారు. ఒక కుటుంబం చేత
సముద్రం ఎక్కువుగా ఉన్న ప్రాంతానికి కృష్ణా జిల్లా, కృష్ణ నది ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఎన్టీఆర్ అని పెట్టారు.. పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలన్నారు. మే18న నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలకు 30 రోజులు సమయం ఇవ్వడం అంటే ప్రభుత్వానికి గొడవ�