Home » sensational reports
గులాబీ దళంలో (టీఆర్ఎస్) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైంది. సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో గులాబీ నేతల్లో టెన్షన్ నెలకొంది.