Sensations

    వరంగల్ లో 9 మంది డెత్ మిస్టరీ వీడింది : ఎలా చంపాడో తెలుసా

    May 25, 2020 / 12:58 AM IST

    నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది. మిస్టరీగా మారిన వరంగల్‌ గొర్రెకుంట ఘటనకు ఫుల్‌స్టాప్‌ పడింది. తొమ్మిది మంది వలస కూలీల మృతి కేసులో చిక్కుముడి వీడింది. బూస్రా ప్రియుడు సంజయ్‌కుమార్‌ యాద�

10TV Telugu News