separatist

    ఇమ్రాన్ వక్రబుద్ధి : కశ్మీర్ వేర్పాటువాది గిలానీకి పాక్ అత్యున్నత పౌర పురస్కారం

    July 28, 2020 / 04:57 PM IST

    భారత్‌ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్.. మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్‌ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మ�

    పాక్ కమిటీలో వేర్పాటు నేత…కర్తార్ పూర్ మీటింగ్ కి భారత్ దూరం

    March 29, 2019 / 11:49 AM IST

     భారత్‌-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ పై ఏప్రిల్‌-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్‌పూర్ నిర్మాణంపై పాక్‌ నియమించిన కమిటీలో ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేతలు ఉండడమే దీన�

    వేర్పాటువాదంపై ఉక్కుపాదం : JKLFని బ్యాన్ చేసిన ప్రభుత్వం

    March 22, 2019 / 02:54 PM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే వేర్పాటువాద నేతలకు కల్పించిన సెక్యూరిటీని  ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్�

    వేర్పాటువాద నేతపై ఈడీ కొరడా..14లక్షల ఫైన్ కట్టాల్సిందే

    March 22, 2019 / 10:09 AM IST

    కాశ్మీర్ వేర్పాటువాద నేతల అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)కొరడా ఝులిపించింది.వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి శుక్రవారం(మార్చి-22,2019) ఈడీ షాక్ ఇచ్చింది.ఆయనకు రూ.14.4లక్షల ఫైన్ విధించింది.అక్రమంగా విదేశీ కరెన్సీ కలిగి ఉన్నందకు,ఫా�

    ఉగ్రవాదులపై ఫోకస్ : జమాతే ఇస్లామీ సంస్థ బ్యాన్

    March 2, 2019 / 06:43 AM IST

    ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపడానికి రెడీ అయిపోయింది. జమాతే ఇస్లామీ సంస్థపై ఐదేళ్లపై నిషేధం విధించింది. జమాతే ఇస్లామీకి చెందిన కార్యాలయాల్లో  దాడులు చేసి రూ. 52 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు పోలీసులు. హిజ్బు�

10TV Telugu News