-
Home » Sept 15
Sept 15
PM Modi: ఎస్సీఓ సమ్మిట్కు హాజరుకానున్న మోదీ.. పుతిన్, జిన్పింగ్తో భేటీ?
September 11, 2022 / 12:25 PM IST
ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవుతున్నారు.